ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా జీవీ రెడ్డి

ABN, First Publish Date - 2021-10-29T09:42:34+05:30

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా జీవీ రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డోన్‌ టీడీపీ ఇన్‌చార్జిగా మన్నె సుబ్బారెడ్డి


అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా డోన్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా మన్నె సుబ్బారెడ్డి నియమితులయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశం మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఇటీవల టీడీపీలో చేరిన జీవీ రెడ్డి పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. టీడీపీ మైనారిటీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విజయవాడకు చెందిన మహ్మద్‌ ఫతావుల్లాను నియమించారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన వాసంశెట్టి సత్యనారాయణను బీసీ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా వాసం మునెయ్యను నియమించారు. 


Updated Date - 2021-10-29T09:42:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising