ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తగా 567 కేసులు.. 8 మరణాలు

ABN, First Publish Date - 2021-10-28T08:13:00+05:30

కొత్తగా 567 కేసులు.. 8 మరణాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 567 మంది కరోనా బారినపడ్డారు. గత 24 గంటల్లో మరో 8 మంది కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 20,64,854కి, మరణాల సంఖ్య 14,364కి పెరిగింది. తాజాగా.. తూర్పుగోదావరిలో 161, చిత్తూరులో 94, కృష్ణాలో 84, పశ్చిమగోదావరిలో 46, గుంటూరులో 47 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 437 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 20,45,713కి చేరుకుంది.

Updated Date - 2021-10-28T08:13:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising