ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌రెడ్డిది బరితెగింపు పాలన

ABN, First Publish Date - 2021-09-18T09:43:47+05:30

సీఎం జగన్‌రెడ్డిది బరితెగింపు పాలన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి రైతుల మండిపాటు... 640వ రోజుకు ఆందోళనలు 

తుళ్లూరు, సెప్టెంబరు 17: రాష్ట్రంలో సీఎం జగన్‌రెడ్డి బరితెగింపు పాలన చేస్తున్నారని  రాజధాని అమరావతికి భూములు త్యాగం చేసిన రైతులు మండిపడ్డారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా  అమరావతి అభివృద్ధి కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం శుక్రవారం 640వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ, మూడు రాజధానుల ప్రతిపాదన కేవలం అమరావతిని నాశనం చేయటానికి వేసిన ఎత్తుగడ అని, జగన్‌ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. 

Updated Date - 2021-09-18T09:43:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising