ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా మోసంచేశారు: బొప్పరాజు

ABN, First Publish Date - 2021-11-12T22:14:15+05:30

పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా తమను మోసం చేశారని ఏపీజేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా తమను మోసం చేశారని  ఏపీజేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు అన్నారు. పీఆర్సీ సహా ఉద్యోగుల ఆర్థికపరమైన అంశాలపై అధికారులు ఏర్పాటు చేసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఉద్యోగ సంఘాలు బహిష్కరించాయి. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు లక్షలాది మంది ఉద్యోగులకు ఏం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 13 లక్షల మంది ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వానికి ఉందన్నారు. నివేదిక కాలయాపన కోసమే కమిటీ వేశారని ఆయన ఆరోపించారు. 




Updated Date - 2021-11-12T22:14:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising