ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిరుద్యోగులు చితికి పోతున్నారు: శైలజానాథ్‌

ABN, First Publish Date - 2021-10-28T23:36:48+05:30

పన్నులను వరుసగా పెంచడంతో చిరుద్యోగులు ఆర్థికంగా చితికి పోతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పన్నులను వరుసగా పెంచడంతో చిరుద్యోగులు ఆర్థికంగా చితికి పోతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో పెట్రో ధరలను నియంత్రించాలని ఆయన డిమాండ్ చేసారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులతో పేదలపై భారం పెరుగుతోందన్నారు. అధికారంలోకి రాకముందు చమురు ధరలు తగ్గిస్తామన్న జగన్ అధికారంలోకి రాగానే విచ్చలవిడిగా భారం వేస్తున్నారని శైలజానాథ్‌ ఆరోపించారు. 

Updated Date - 2021-10-28T23:36:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising