ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల కష్టాలు పట్టవా: శైలజానాథ్‌

ABN, First Publish Date - 2021-11-26T21:50:43+05:30

జిల్లాలో భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజల కష్టాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: జిల్లాలో భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజల కష్టాలు పట్టవా అని మంత్రులు, ఎమ్మెల్యేలను పీసీసీ శైలజానాథ్‌ నిలదీశారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల వల్ల రాజంపేట, నందలూరులో చాలామంది ప్రాణాలు కోల్పోయారన్నారు. పింఛ డ్యామ్ తెగిపోగానే కలెక్టర్, అధికారులు స్పందించి ఉంటే ఇంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేది కాదన్నారు. 



Updated Date - 2021-11-26T21:50:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising