ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నియంతలే రాజ్యమేలుతారు: శైలజానాథ్‌

ABN, First Publish Date - 2021-11-14T01:16:14+05:30

దేశంలో పాలకుల నియంతృత్వ ధోరణి పెరిగితే నియంతలే రాజ్యమేలుతారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: దేశంలో పాలకుల నియంతృత్వ ధోరణి పెరిగితే నియంతలే రాజ్యమేలుతారని ఏపీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌ అన్నారు. కరోనా వేళ ప్రజలు ఉపాధి కోల్పోతే.. కార్పొరేట్ సంస్థల ఆస్తులు మాత్రం రెట్టింపు అయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలను సపోర్ట్ చేసే భావజాలమే దేశంలో పని చేస్తుందన్నారు. పాలకుల రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై గళం విప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, సీఎం జగన్ దుర్మార్గపు పాలనను నిలదీయాలన్నారు. 


Updated Date - 2021-11-14T01:16:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising