ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ బస్సు ప్రమాదంపై సాకే శైలజానాథ్ స్పందన

ABN, First Publish Date - 2021-12-15T19:45:39+05:30

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన బస్సు ప్రమాదంపై ఏపీసీసీ అధ్యక్షులు సాకె శైలజానాథ్ స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన బస్సు ప్రమాదంపై ఏపీసీసీ అధ్యక్షులు సాకె శైలజానాథ్ స్పందించారు. బస్సు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమన్నారు. జల్లేరు వాగులోకి ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై డ్రైవర్‌తో సహా పలువురు మృతి చెందటం బాధ కలిగించిందని అన్నారు. అక్కడి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో చనిపోయినవారి కుటుంబ సభ్యులకు శైలజనాథ్ ప్రగాడ సానూభూతిని తెలియజేశారు. 

Updated Date - 2021-12-15T19:45:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising