ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేఆర్‌ఎంబీకి ఏపీ జలవనరులశాఖ లేఖ

ABN, First Publish Date - 2021-07-25T22:42:50+05:30

కేఆర్‌ఎంబీకి ఏపీ జలవనరులశాఖ లేఖ రాసింది. కృష్ణా బేసిన్‌లోని రిజర్వాయర్‌లలో నీటిమట్టం పెరుగుతోందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కేఆర్‌ఎంబీకి ఏపీ జలవనరులశాఖ లేఖ రాసింది. కృష్ణా బేసిన్‌లోని రిజర్వాయర్‌లలో నీటిమట్టం పెరుగుతోందని, పరివాహక ప్రాంతంలో వర్షాలు పడటంతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు భారీగా వరద వస్తోందని లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలంలో నీటిమట్టం 870 అడుగలకు చేరిందని, కుడిగట్టు విద్యుత్‌ కేంద్రంలో జలవిద్యుత్‌ ఉత్పాదనకు అనుమతివ్వాలని అధికారులు కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం నీటిమట్టం పెరిగితే.. జలవిద్యుత్‌ ఉత్పాదన చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని, దాని ప్రకారం అనుమతివ్వాలని ఏపీ జలవనరుల శాఖ కోరింది.

Updated Date - 2021-07-25T22:42:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising