ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను నమ్మించి వంచించింది జగన్‌రెడ్డి కాదా?: ఆలపాటి

ABN, First Publish Date - 2021-07-21T20:34:04+05:30

ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను నమ్మించి వంచించింది జగన్‌రెడ్డి కాదా? అని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను నమ్మించి వంచించింది జగన్‌రెడ్డి కాదా? అని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2.30 లక్షల ఉద్యోగాల భర్తీతో నిరుద్యోగులు, యువతను.. సీపీఎస్ రద్దు పేరుతో ఉద్యోగులను సీఎం మోసగించారని మండిపడ్డారు. భవిష్యత్‌ కోసం ఆందోళన చేస్తే అక్రమ కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. యువతపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే తొలగించాలని రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-07-21T20:34:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising