ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీని క్రైస్తవ రాష్ట్రం చేస్తున్నారు: శ్రీనివాసానంద

ABN, First Publish Date - 2021-04-11T16:51:34+05:30

ఏపీని క్రైస్తవ రాష్ట్రం చేస్తున్నారని శ్రీనివాసానంద సరస్వతి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: ఏపీని క్రైస్తవ రాష్ట్రం చేస్తున్నారని శ్రీనివాసానంద సరస్వతి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ తన బావ ద్వారా మత మార్పిడులు చేయిస్తున్నారని, ఏపీని క్రైస్తవ రాష్ట్రంగా మార్చి ఓటు బ్యాంకు సృష్టించుకుంటున్నారని ఆరోపించారు. శ్రీశైలం అన్యమతస్థుల చేతికి వెళ్లిపోయిందన్నారు. మంత్రి కొడాలి నాని మాటలు హిందువుల మనసులను గాయపరిచాయని, తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి హిందువులు బుద్ధి చెప్పాలని కోరారు. హిందుమత రక్షణపై మాట్లాడినందుకు మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను అవమానకరంగా సాగనంపారని విమర్శించారు. కరోనా సాకుతో సామాన్యులను శ్రీవారికి దూరం చేస్తున్నారని, హిందు ఆలయాలపై దాడులు జరిగినా అరెస్ట్ చేయలేదని శ్రీనివాసానంద సరస్వతి దుయ్యబట్టారు.

Updated Date - 2021-04-11T16:51:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising