ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్సిజన్ కొరత మరణాలపై కేంద్రానికి ఏపీ నివేదిక

ABN, First Publish Date - 2021-08-11T18:27:13+05:30

ఆక్సిజన్ కొరత కారణంగా కొందరు చనిపోయారంటూ కేంద్రానికి ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆక్సిజన్ కొరత కారణంగా కొందరు చనిపోయారంటూ కేంద్రానికి ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈ మేరకు ఒక నివేదిక పంపింది. రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత కారణంగా కొద్ది నెలల క్రితం పలువురు చనిపోవడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రాణవాయువు కొరత.. మరణాలకు సంబంధించిన వివరాలను కేంద్రానికి ఏపీ సర్కార్ తెలిపినట్లు సమాచారం. దాంతో ఆక్సిజన్ కొరత మరణాలను అంగీకరించిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ప్రాణవాయువు అందక దేశంలో పలు రాష్ట్రాల్లో ఇదే తరహా ఘటనలు జరిగాయి. అయితే ఆక్సిజన్ కొరతవల్ల మరణాలు సంభవించినట్లు రాష్ట్రాలు తమ దృష్టికి తీసుకురాలేదంటూ ఇటీవలే కేంద్రం వెల్లడించింది. కేంద్రం ప్రకటనపై విపక్షాలు మండిపడ్డాయి. ఈ క్రమంలో ఆక్సిజన్ కొరత మరణాలపై నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్రాలను కేంద్రం కోరింది. దీనిపై స్పందించిన ఏపీ.. నివేదిక పంపింది.

Updated Date - 2021-08-11T18:27:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising