ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ పీజీసెట్ ఫలితాలు

ABN, First Publish Date - 2021-11-09T21:59:08+05:30

ఇటీవల నిర్వహించిన ఏపీ పీజీసెట్ ఫలితాలను మంత్రి ఆదిమూలపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఇటీవల నిర్వహించిన ఏపీ పీజీసెట్ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 145 పీజీ ప్రోగ్రామ్స్‌కి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్’ను మొదటిసారి నిర్వహించామన్నారు. 15 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశామన్నారు. మొత్తం 24 వేల మంది ఎంట్రెన్స్‌లో అర్హత సాధించారని మంత్రి తెలిపారు. యూనివర్సిటీల వారీగా పరీక్షల నిర్వహణ అవసరం లేకుండా ఒకే పరీక్ష నిర్వహించామని మంత్రి సురేష్‌ పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-09T21:59:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising