ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంపావతి నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థుల గల్లంతు

ABN, First Publish Date - 2021-11-21T22:02:25+05:30

జిల్లాలోని గజపతినగరం మండలం తుమ్మికాపల్లిలో విషాదఘటన చోటుచేసుకుంది. చంపావతి నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: జిల్లాలోని గజపతినగరం మండలం తుమ్మికాపల్లిలో విషాదఘటన చోటుచేసుకుంది. చంపావతి నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారు భార్గవ్ (15),  పొట్నూరు లోకేష్(15) ఎమ్.కొత్తవలసకు చెందినవారిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోద కేసి విచారణ జరుపతున్నారు. 

 

Updated Date - 2021-11-21T22:02:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising