ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారులకు పట్టుబడ్డ 230 క్వింటాళ్ల బియ్యం లోడు

ABN, First Publish Date - 2021-10-25T23:54:57+05:30

జిల్లాలోని చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామంలో రైసు మిల్లులో రెవిన్యూ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. 230 క్వింటాళ్ల బియ్యం లోడును అధికారులు గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలోని చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామంలో రైసు మిల్లులో రెవిన్యూ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. 230 క్వింటాళ్ల బియ్యం లోడును అధికారులు గుర్తించారు. గుర్తించిన బియ్యం రేషన్ బియ్యమని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ అడ్రెస్ తో వే బిల్లు ఉంది. రేషన్ బియ్యమా లేక రైతువారీ ఆడిన బియ్యమా అన్నది తేల్చలేమని పీడీఎస్ సిబ్బంది పేర్కొన్నారు. 


Updated Date - 2021-10-25T23:54:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising