ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘దాడులు చేసి వాళ్లే నిరసన దీక్షలు చేయడం దారుణం’

ABN, First Publish Date - 2021-10-21T21:32:49+05:30

వైసీపీ నాయకులు రౌడీలుగా తయారయి రాష్టాన్ని భ్రష్టు పట్టిసున్నారని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఆఫీసులపై దాడుల గురించి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: వైసీపీ నాయకులు రౌడీలుగా తయారయి రాష్టాన్ని భ్రష్టు పట్టిసున్నారని  మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఆఫీసులపై దాడుల గురించి అమిత్ షా, గవర్నర్, రాష్ట్రపతికి పిర్యాదు చేస్తామన్నారు. జగన్ ప్రత్యేక హోదా తీసుకు వస్తానని ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులే దాడులు చేసి వాళ్లే నిరసన దీక్షలు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించాయన్నారు. 

Updated Date - 2021-10-21T21:32:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising