ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

30 మందికి అస్వస్థత... కలుషిత నీరే కారణమా?

ABN, First Publish Date - 2021-10-18T22:04:49+05:30

జిల్లాలోని ఆస్పరి మండలం ముత్తుకూరులో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం వారిని ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని ఆస్పరి మండలం ముత్తుకూరులో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం వారిని ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అస్వస్థతకు కారణం కలుషిత నీరు త్రాగడమే కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. నీటి పైప్‌లైన్ మురుగు నీటి కాలువలో ఉందని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ నీరు త్రాగడానికి ప్రజలు భయపడుతున్నారు. తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 

 

Updated Date - 2021-10-18T22:04:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising