రూ.కోటి విలువైన ఎర్రచందనం పట్టివేత
ABN, First Publish Date - 2021-09-18T21:19:28+05:30
రూ.కోటి విలువైన ఎర్రచందనం పట్టివేత
తిరుపతి: రేణిగుంట మండలం కరకంబాడి అడవిలో మూడు చోట్ల టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు చేశారు. ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి కోటి రూపాయల విలువైన 34 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2021-09-18T21:19:28+05:30 IST