రామసముద్రం పోలీస్ స్టేషన్లో ఫోక్సా కేసు నమోదు
ABN, First Publish Date - 2021-09-18T21:15:21+05:30
రామసముద్రం పోలీస్ స్టేషన్లో ఫోక్సా కేసు నమోదు
చిత్తూరు: జిల్లాలోని రామసముద్రం పోలీస్ స్టేషన్లో ఫోక్సా కేసు నమోదు చేశారు. తొమ్మిదేళ్ల బాలికపై మహమ్మద్ అనే వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి మౌల రామసముద్రం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-09-18T21:15:21+05:30 IST