ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమానస్పద స్ధితిలో ఇంజనీరింగ్ విద్యార్దిని మృతి

ABN, First Publish Date - 2021-07-27T00:20:09+05:30

అనుమానస్పద స్ధితిలో ఇంజనీరింగ్ విద్యార్దిని మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రేమ మాయలో పడి అనుమానస్పద స్ధితిలో ఇంజనీరింగ్ విద్యార్దిని మృతి చెందింది. విజయవాడ లయోలా కాలేజీలో కుమారి మున్నీ అనే విద్యార్థిని ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న తరుణ్ ప్రేమలో యువతి పడినట్లు సమాచారం. 20 రోజులుగా తరుణ్  మున్నీని తన రూమ్‌లో ఉంచుకున్నాడని తెలిసింది. అయితే అనుమానస్పద స్ధితిలో యువతి మృతి చెందింది. ప్రభుత్వాసుపత్రిలో చేర్చి మాచవరం పోలీసుస్టేషన్‌లో తరుణ్ లొంగిపోయాడు. యువతిని కొట్టి చంపేశాడని మృతురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మృతురాలు మున్నీది పశ్చిమగోదావరి జిల్లా టి. నరసాపురం మండలం తెడ్లం గ్రామం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2021-07-27T00:20:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising