ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యకాండకు కారణం ఏంటి?

ABN, First Publish Date - 2021-03-05T00:57:50+05:30

ఏపీలో మున్సిపల్ ఎన్నిలకు సమయం దగ్గర పడింది. మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. 14న ఫలితాలు వెల్లడిస్తారు. ఇప్పటికే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో మున్సిపల్ ఎన్నిలకు సమయం దగ్గర పడింది. మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. 14న ఫలితాలు వెల్లడిస్తారు. ఇప్పటికే అన్ని పార్టీలు నామినేషన్లు వేశాయి. ఇక వైసీపీ అత్యధిక ఏకగ్రీవాలను తన ఖాతాలో వేసుకుంది. మూడు మున్సిపాలిటిలో మెజార్టీ వార్డులను కైవసం చేసుకుంది. అయితే ఏకగ్రీవాల కోసం వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. కొన్ని చోట్ల జరిగిన సంఘటనలపై టీడీపీ నేతలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. 


ఈ నేపథ్యంలో  ‘‘మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యకాండకు కారణం ఏంటి?. ప్రతిపక్షాల అభ్యర్థులను బలవంతంగా ఎందుకు విత్ డ్రా చేయిస్తోంది?. ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని వైసీపీ భయపడుతోందా?. ఎన్నికల కమిషన్ ఆదేశాలను కూడా అధికారులు ఎందుకు లెక్క చేయడంలేదు?. ప్రచారంలో ఉండాల్సిన అభ్యర్థులు అజ్ఞాతంలో ఉండాల్సిన పరిస్థితులకు కారణాలేంటి?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించారు. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

Updated Date - 2021-03-05T00:57:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising