ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫెయిల్ అయిన విద్యార్థులకూ 35 శాతం మార్కులు

ABN, First Publish Date - 2021-07-23T23:36:00+05:30

ఏపీ ఇంటర్ మీడియేట్ సెకండియర్‌ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ఇంటర్ మీడియేట్ సెకండియర్‌ ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారం ముందుగానే ఫలితాలను విడుదల చేశామన్నారు. మినిమమ్‌ పాస్‌ మార్కులతో అందరినీ పాస్‌ చేస్తామని మంత్రి సురేష్‌ ప్రకటించారు. bie.ap.gov.in వెబ్‌సైట్‌లో ఏపీ ఇంటర్‌ ఫలితాలను చూసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 26న సా.5 గంటల నుంచి వెబ్‌సైట్‌లో మెమోలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ఫెయిల్, ఆబ్సెంట్‌ అయిన విద్యార్థులకు కూడా 35 శాతం మార్కులు ఇస్తామని ఆయన ప్రకటించారు. పరిస్థితులు చక్కబడ్డాక ఫస్టియర్‌ విద్యార్థులకు బెటర్మెంట్‌ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సురేష్‌ తెలిపారు. 



Updated Date - 2021-07-23T23:36:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising