ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ల ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్‌

ABN, First Publish Date - 2021-04-22T22:44:51+05:30

మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ల ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ల ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. గత నెలలో ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.19ని రద్దు చేయాలని ఉండవల్లి రైతు సాంబశివరావు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరపున రిట్‌ పిటిషన్‌ను హైకోర్టు న్యాయవాది రవిశంకర్‌ దాఖలు చేశారు. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తూ..ఇచ్చిన జీవో అక్రమం, నిబంధనలకు విరుద్ధమని పిటిషన్‌లో వెల్లడించారు. ఆర్టికల్‌ 14, 19, 21, 243Q, 300A ప్రకారం ఈ ఉత్తర్వులు చట్ట విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. సెలవుల తర్వాత విచారణ చేపడతామని జస్టిస్‌ మానవేంద్రరాయ్‌ తెలిపారు. విచారణ నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. 

Updated Date - 2021-04-22T22:44:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising