ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ జీవోను సస్పెండ్‌ చేసిన ఏపీ హైకోర్టు

ABN, First Publish Date - 2021-04-08T21:23:44+05:30

మంగళగిరి ప్రభుత్వాసుపత్రిలోని ఎకరం స్థలాన్ని షాపింగ్‌ కాంప్లెక్స్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్‌ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మంగళగిరి ప్రభుత్వాసుపత్రిలోని ఎకరం స్థలాన్ని షాపింగ్‌ కాంప్లెక్స్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ఆస్పత్రి ఆవరణలోని స్ధలాన్ని షాపింగ్‌ కాంప్లెక్స్‌ కోసం మంగళగిరి మున్సిపాలిటీకి ఇస్తూ జీవో నెం.79ని  ప్రభుత్వం జారీ చేసింది. మంగళగిరి ప్రజల అవసరాల కోసం నిర్మించిన ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా చేసే తరుణంలో స్ధలం కాంప్లెక్స్‌ నిర్మాణానికి ఎలా ఇస్తారంటూ హైకోర్టులో ఎస్‌.ఎస్‌.చెంగయ్య పిటిషన్‌ వేశారు. ప్రజాప్రతినిధి ఒత్తిడి మేరకు స్థలాన్ని షాపింగ్‌ కాంప్లెక్స్‌కు ఎలా కేటాయిస్తారని న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ వాదించారు. జీవో 79ని సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.


Updated Date - 2021-04-08T21:23:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising