ఎన్నికల రీనోటిఫికేషన్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ
ABN, First Publish Date - 2021-03-05T18:18:24+05:30
అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రీనోటిఫికేషన్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.
అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రీనోటిఫికేషన్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. కౌంటర్ అఫిడవిట్ దాఖలుకు ఎస్ఈసీ సమయం కోరింది. కోర్టు కేసులున్నాయని ఎస్ఈసీ ఆలస్యం చేస్తోందని కోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. విచారణ ఈనెల 8కి హైకోర్టు వాయిదా వేసింది.
Updated Date - 2021-03-05T18:18:24+05:30 IST