ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP హైకోర్టును ఆశ్రయించి పశ్చిమగోదావరి జిల్లా వాసి

ABN, First Publish Date - 2021-12-10T19:30:35+05:30

దళితుడైన తన బిడ్డను అతి కిరాతకంగా చంపినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఏపీ హైకోర్టులో పశ్చిమగోదావరి జిల్లా వాసి గడ్డం బుల్లయ్య పిటిషన్ దాఖలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: దళితుడైన తన బిడ్డను అతి కిరాతకంగా చంపినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ  ఏపీ హైకోర్టులో పశ్చిమగోదావరి జిల్లా వాసి గడ్డం బుల్లయ్య పిటిషన్ దాఖలు చేశారు. నిందితులను అధికార పార్టీ నేతలు కాపాడుతున్నారని పిటిషనర్ తెలిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్‌ కుమార్ వాదనలు వినిపించారు. అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పటికీ నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారన్న లాయర్ తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు... ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తి చేసి నెలరోజుల్లోపు నిందితులను పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. నిష్పక్షపాతంగా విచారణ పూర్తి చేయాలంటూ పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. 

Updated Date - 2021-12-10T19:30:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising