అశోక గజపతిరాజు పిటీషన్పై హైకోర్టులో విచారణ
ABN, First Publish Date - 2021-07-27T00:59:11+05:30
అశోక గజపతిరాజు పిటీషన్పై హైకోర్టులో విచారణ
అమరావతి: మాజీ మంత్రి అశోక గజపతిరాజు పిటీషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వ న్యాయవాది సమయం కోరారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా తన ఆదేశాలను ఈఓ అమలు చేయడం లేదని పిటిషన్ దాఖలు చేశారు. విచారించి తగిన ఆదేశాలను ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కేసు విచారణ రేపటికి కోర్టు వాయిదా వేసింది.
Updated Date - 2021-07-27T00:59:11+05:30 IST