ఏపీ హైకోర్టు సర్వసభ్య సమావేశంలో కొట్టుకున్న న్యాయవాదులు
ABN, First Publish Date - 2021-04-08T23:42:18+05:30
ఏపీ హైకోర్టు సర్వసభ్య సమావేశంలో కొట్టుకున్న న్యాయవాదులు
విజయవాడ: ఏపీ హైకోర్టు సర్వసభ్య సమావేశం రసాభాసగా ముగిసింది. న్యాయవాదులు రెండు వర్గాలుగా విడిపోయి కుర్చీలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో బార్ అసోసియేషన్ సభ్యుడు చలసాని అజయ్ కుమార్కు గాయాలయ్యాయి. ఈ దాడిని నిరసిస్తూ కోర్టు ఆవరణలో న్యాయవాదులు నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో వివాదం సర్దుమనిగింది.
Updated Date - 2021-04-08T23:42:18+05:30 IST