ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారదర్శక పాలనకు ఏపీ సర్కార్‌ తిలోదకాలు

ABN, First Publish Date - 2021-08-16T21:59:52+05:30

పారదర్శక పాలనకు ఏపీ సర్కార్‌ తిలోదకాలిచ్చింది. ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి సంబంధించిన జీవోలు పెట్టకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పారదర్శక పాలనకు ఏపీ సర్కార్‌ తిలోదకాలిచ్చింది. ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి సంబంధించిన జీవోలు పెట్టకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో జీవోలను ఇవ్వడం నిలిపివేయాలని ఆదేశించింది.  ఇందుకు సంబంధించిన ఉత్తర్య్వులని సాధారణ పరిపాలనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముత్యాలరాజు జారీ చేశారు. జీవోలను ఆఫ్‌లైన్‌లో పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయంపై ప్రభుత్వం ఆదేశించడంతో ఇకపై పబ్లిక్ డొమైన్‌లో ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు కనిపించకుండా పోనున్నాయి. కాగా 2008 నుంచి జీవోలను ఏపీ ప్రభుత్వం పబ్లిక్ డొమైన్‌లో ఉంచుతున్న విషయం తెలిసిందే.

Updated Date - 2021-08-16T21:59:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising