ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్మార్ట్ సిటీ కార్పొరేష‌న్లకు చైర్మన్లను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ABN, First Publish Date - 2021-10-07T19:57:33+05:30

స్మార్ట్ సిటీ కార్పొరేష‌న్లకు చైర్మన్లను ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. గ‌న్నమ‌ని వెంక‌టేశ్వర‌రావు గ్రేట్ విశాఖప‌ట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్‌‌గా నియమించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: స్మార్ట్ సిటీ కార్పొరేష‌న్లకు చైర్మన్లను ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. గ‌న్నమ‌ని వెంక‌టేశ్వర‌రావు గ్రేట్ విశాఖప‌ట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్‌‌గా నియమించారు. అల్లి రాజాబాబు యాద‌వ్‌ను కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేష‌న్‌ చైర్మన్, నారమ‌ల్లి ప‌ద్మజను తిరుప‌తి స్మార్ట్ సిటీ కార్పొరేష‌న్ చైర్మన్‌, బొడ్డాని అఖిల ఏలూరు స్మార్ట్ సిటీ కార్పొరేష‌న్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు స్మార్ట్ సిటీ కార్పొరేష‌న్లకు చైర్మన్లు పదవిలో కొనసాగనున్నారు.

Updated Date - 2021-10-07T19:57:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising