పీఆర్సీపై కొనసాగుతున్న AP సర్కార్ కసరత్తు
ABN, First Publish Date - 2021-12-16T16:56:32+05:30
పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు కొనసాగుతోంది.
అమరావతి: పీఆర్సీపై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు కొనసాగుతోంది. గురువారం ఉదయం సీఎం జగన్తో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. నిన్న ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల వివరాలను సీఎం జగన్కు మంత్రి బుగ్గన, సజ్జల వివరించనున్నారు.
Updated Date - 2021-12-16T16:56:32+05:30 IST