ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోంది: రామకృష్ణ

ABN, First Publish Date - 2021-09-08T21:06:10+05:30

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. బుధవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అప్పులు తీసుకుంటూ ప్రజలపై భారం మోపుతోందని ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచకపోగా.. కుదిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి సమయంలో మంత్రులు స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారంటే.. వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అని రామకృష్ణ ప్రశ్నించారు.

Updated Date - 2021-09-08T21:06:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising