ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ప్రభుత్వం సామాజిక భద్రతకు తూట్లు పొడుస్తోంది: నక్కా ఆనందబాబు

ABN, First Publish Date - 2021-09-03T23:13:03+05:30

ఏపీ ప్రభుత్వ విధానాలపై టీడీపీ నేత నక్కా ఆనందబాబు మండపడ్డారు. ఏపీ ప్రభుత్వం సామాజిక భ్రదతకు తూట్లు పొడుస్తోందని దుయ్యబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ప్రభుత్వ విధానాలపై టీడీపీ నేత నక్కా ఆనందబాబు మండపడ్డారు. ఏపీ ప్రభుత్వం సామాజిక భద్రతకు తూట్లు పొడుస్తోందని దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం పెన్షన్లు పెంచాల్సిందిపోయి తగ్గించడం అన్యాయమని తప్పుబట్టారు. టీడీపీ హయాంలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా చూశామని, కుంటిసాకులు చెప్పి పెన్షన్లలో కోత విధించడం తగదని నక్కా ఆనందబాబు అన్నారు.


Updated Date - 2021-09-03T23:13:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising