ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర నిధులను దారిమళ్లిస్తున్న ఏపీ సర్కారు

ABN, First Publish Date - 2021-12-09T08:49:37+05:30

దేశంలో పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రాయోజిత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల

న్యూఢిల్లీ, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): దేశంలో పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రాయోజిత పథకాల నిధులను ఏపీ ప్రభుత్వం దారిమళ్లిస్తోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ తెలిపారు. ఇటీవల ఓ కేంద్ర మంత్రి కూడా ఈ విషయాన్ని బహిరంగ పరిచారని, కనుక ఇకపై ఆయా పథకాల నిధులు పక్కదారి పట్టకుండా కఠిన నిబంధనలతో చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం రాజ్యసభ జీరో అవర్లో ఆయన ఈ అంశంపై మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం(నరేగా) నిధులతోపాటు, స్థానిక సంస్థలకు ఇచ్చిన నిధులు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు కూడా ఇతర పథకాలకు మళ్లిస్తోందన్నారు.  

Updated Date - 2021-12-09T08:49:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising