ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రఘురామ కేసులో ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది’

ABN, First Publish Date - 2021-05-19T21:34:30+05:30

ఎంపీ రఘురామ కేసులో ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందని హైకోర్టు అడ్వకేట్‌ ఉమేష్‌చంద్ర తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఎంపీ రఘురామ కేసులో ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిందని హైకోర్టు అడ్వకేట్‌ ఉమేష్‌చంద్ర తెలిపారు. గురువారం ప్రభుత్వ కౌంటర్‌పై అభ్యంతరాలు ఉంటే పిటిషనర్ తరుపు కూడా కౌంటర్ వేయొచ్చన్నారు. రెండు కౌంటర్లు, చికిత్సకు సంబంధించిన సీల్డ్‌కవర్‌లు పరిశీలించి.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంటుందని ఉమేష్‌చంద్ర పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే రఘురామ చికిత్స కొనసాగుతోందని, ఇతర ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తే పారదర్శకత ఉండదని భావించిన సుప్రింకోర్టు.. అందుకే ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఆర్మీ ఆస్పత్రిలో వైద్యులు ప్రతి విషయాన్ని రికార్డెడ్‌గానే చేస్తారని ఉమేష్‌చంద్ర చెప్పారు.

Updated Date - 2021-05-19T21:34:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising