ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులకు డీఏ విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ABN, First Publish Date - 2021-12-21T02:10:39+05:30

ఉద్యోగులకు డీఏ విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఉద్యోగులకు డీఏ విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జూలై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం కరువు భత్యం విడుదల చేసింది. వచ్చే జనవరి నుంచి వేతనంతో పాటు పెరిగిన డీఏ చెల్లించనున్నారు. జనవరి నుంచి 3 విడతలుగా కరువు భత్యం బకాయిల చెల్లింపులు ఉంటాయి. 

Updated Date - 2021-12-21T02:10:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising