ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌కు ఏపీ గెజిటెడ్ ఆఫీస‌ర్స్ జేఏసీ లేఖ

ABN, First Publish Date - 2021-05-04T22:43:25+05:30

ఏపీ గెజిటెడ్ ఆఫీస‌ర్స్ జెఏసీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి మంగళవారం లేఖ రాశారు. కొవిడ్‌ పోరాటంలో చాలా మంది ఉద్యోగులు ప్రాణాలు కొల్పోయారని లేఖలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమ‌రావ‌తి: ఏపీ గెజిటెడ్ ఆఫీస‌ర్స్ జేఏసీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి మంగళవారం లేఖ రాశారు. కొవిడ్‌ పోరాటంలో చాలా మంది ఉద్యోగులు ప్రాణాలు కొల్పోయారని లేఖలో తెలిపారు. ఉద్యోగులకు ప్రత్యేకంగా ఆస్పత్రుల్లో బెడ్లు, మెడిక‌ల్ వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొవిడ్ సోకిన ఉద్యోగుల‌కు ప్రత్యేక సీఎల్‌లు ఇవ్వాలని కోరారు. ఉద్యోగుల‌కు వ‌ర్క్‌ ఫ్రం హోం అవ‌కాశం క‌ల్పించాలని లేఖలో వివరించారు. కొవిడ్‌తో మ‌ర‌ణించిన ఉద్యోగుల‌కు తక్షణం ఎక్స్‌గ్రేషియా అందించాలని ఏపీ గెజిటెడ్ ఆఫీస‌ర్స్ జేఏసీ లేఖలో సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-05-04T22:43:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising