ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కక్ష సాధింపులు మాని... కోవిడ్‌పై దృష్టి పెట్టండి : చినరాజప్ప

ABN, First Publish Date - 2021-05-09T02:20:21+05:30

కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో కూడా ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి : కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో కూడా ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. కోవిడ్ వ్యాప్తిని నియంత్రించడం, వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని, కోవిడ్ బారిన పడిన రోగులకు పడకలు, ఆక్సిజన్ దొరకక పిట్టల్లా రాలిపోతున్నారని పేర్కొన్నారు. కోవిడ్ రోగులను కాపాడేందుకు సరైన వైద్య సేవలు అందించడంపై ప్రభుత్వం ఏమాత్రం దృష్టి నిలపడం లేదని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులను నిలువు దోపిడీ చేస్తున్నా పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న చంద్రబాబుపైన, నేడు లోకేశ్‌పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించడం మానేసి, ముందు కోవిడ్ పై దృష్టి నిలపాలని హితవు పలికారు. 

Updated Date - 2021-05-09T02:20:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising