ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో 3,495 కరోనా కేసులు నమోదు

ABN, First Publish Date - 2021-04-12T00:23:01+05:30

ఏపీలో 3,495 కరోనా కేసులు నమోదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 3,495 కరోనా కేసులు నమోదు కాగా కరోనా వైరస్ తో 9 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్ కేసులు 9,25,401కి చేరగా, వైరస్‌తో 7,300 మంది మరణించారు. రాష్ట్రంలో 20,954 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 8,97,147 మంది రికవరీ అయ్యారు. కొత్తగా చిత్తూరు జిల్లాలో నలుగురు మృతి చెందారు. అలాగే గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు. 

Updated Date - 2021-04-12T00:23:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising