ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

30 వరకు ఇళ్ల పట్టాల పంపిణీ: సీఎం జగన్

ABN, First Publish Date - 2021-01-21T01:58:50+05:30

జనవరం 30 వరకు ఇళ్ల పట్టాల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఇళ్ల పట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జనవరం 30 వరకు ఇళ్ల పట్టాల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఇళ్ల పట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ అని సీఎం జగన్ అన్నారు. సమగ్ర భూ సర్వేపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లబ్ధిదారులకు సంతృప్తి కలిగించేలా ఇళ్ల పట్టాల కార్యక్రమం కొనసాగాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అలాగే అర్హులైన వారికి దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో పట్టా ఇవ్వాలని సూచించారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. లబ్ధిదారుడికి పట్టా అందించి ఇంటి స్థలాన్ని చూపిస్తామని సీఎంకు అధికారులు తెలియజేశారు.

Updated Date - 2021-01-21T01:58:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising