ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్, మోదీ సిగ్గుపడాలి: శైలజానాథ్

ABN, First Publish Date - 2021-07-07T17:08:57+05:30

పెట్రోల్ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పూలే విగ్రహం నుంచి సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: పెట్రోల్ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పూలే విగ్రహం నుంచి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్, మాజీ ఎంపీ చింతామోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ.. పెట్రోల్ ధర వందకు చేరుకున్నందుకు జగన్, మోదీ సిగ్గుపడాలన్నారు. 

Updated Date - 2021-07-07T17:08:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising