ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

48 గంటల్లో జగన్ సమాధానం ఇవ్వకుంటే.. రఘురామ లేఖ

ABN, First Publish Date - 2021-06-13T19:57:00+05:30

ఏపీ సీఎం జగన్‌కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. వైసీపీ అధికారిక వెబ్ సైట్‌లో ఎంపీల జాబితా నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. వైసీపీ అధికారిక వెబ్ సైట్‌లో ఎంపీల జాబితా నుంచి... తన పేరు తొలగించారని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ నుంచి తనను బహిష్కరించారా? అని లేఖలో ప్రశ్నించారు. తనని సస్పెండ్‌ చేస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. సీఎం జగన్‌ 48 గంటల్లో సమాధానం ఇవ్వకుంటే... తనను ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా ప్రకటించాలని స్పీకర్‌ను కోరుతానన్నారు. 

Updated Date - 2021-06-13T19:57:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising