Jagan బెయిల్ రద్దు పిటిషన్పై నేడు సీబీఐ కోర్టులో విచారణ
ABN, First Publish Date - 2021-07-26T14:52:45+05:30
జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. నేడు లిఖితపూర్వక వాదనలను కోర్టుకు సీబీఐ సమర్పించనున్నది.
హైదరాబాద్: జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. నేడు లిఖితపూర్వక వాదనలను కోర్టుకు సీబీఐ సమర్పించనున్నది. బెయిల్ రద్దు చేయాలా? వద్దా? అనే అంశంపై సీబీఐ కౌంటర్ కీలకం కానుంది. ఇప్పటికే లిఖితపూర్వక వాదనలను పిటిషనర్, జగన్ తరుపు న్యాయవాదులు కోర్టుకు సమర్పించారు. లిఖితపూర్వక వాదనలు పరిశీలించి సీబీఐ కీలక నిర్ణయం తీసుకోనుంది.
Updated Date - 2021-07-26T14:52:45+05:30 IST