ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సభలోకి సభ్యులు సెల్ ఫోన్లు తీసుకురావొద్దు: స్పీకర్ తమ్మినేని

ABN, First Publish Date - 2021-11-26T19:24:48+05:30

శాసనసభలోకి సభ్యులు సెల్‌ఫోన్లు తీసుకురావద్దని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం రూలింగ్ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: శాసనసభలోకి సభ్యులు సెల్‌ఫోన్లు తీసుకురావద్దని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం రూలింగ్ ఇచ్చారు. భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్‌ను స్మరించుకున్నారు. తర్వాత చేపట్టిన ప్రశ్నోత్తరాల్లో వైఎస్సార్ కాపునేస్తం అంశంపై చర్చ జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాలకు మంత్రులు వెళ్లినందున సంబంధిత ప్రశ్నలు వాయిదా వేస్తున్నట్లు సభాపతి తెలిపారు.

Updated Date - 2021-11-26T19:24:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising