ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసెంబ్లీ ముందుకు 3 రాజధానుల ఉపసంహరణ బిల్లు

ABN, First Publish Date - 2021-11-22T20:04:21+05:30

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. దీంతో పాటు.. సీఆర్డీఏ రద్దు ఉపసంహరణ బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వం ఏ బిల్లులను అయితే వెనక్కి తీసుకుందో వాటిపైన ప్రస్తుతం అసెంబ్లీలో కీలక చర్చ జరుగుతోంది. ఈ బిల్లులపై చర్చకు స్పీకర్ తమ్మినేని సీతారం అనుమతించారు. బుగ్గన మాట్లాడిన తర్వాత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేయనున్నారు. అయితే.. జగన్ ఏం చెబుతారా..? అని తెలుగు ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - 2021-11-22T20:04:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising