ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయంలో మరో ఉద్యోగి మృతి

ABN, First Publish Date - 2021-04-23T09:42:50+05:30

అమరావతి సచివాలయంలో కరోనాతో ఇప్పటికే నలుగురు ఉద్యోగులు కన్నుమూయగా.. తాజాగా మరో ఉద్యోగి కరోనాకు బలయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): అమరావతి సచివాలయంలో కరోనాతో ఇప్పటికే నలుగురు ఉద్యోగులు కన్నుమూయగా.. తాజాగా మరో ఉద్యోగి కరోనాకు బలయ్యారు. కార్మికశాఖలో సెక్షన్‌ అధికారి (ఎస్‌వో) శరత్‌చంద్ర గురువారం మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సచివాలయంలో కరోనా సెకండ్‌వేవ్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. కొందరు చికిత్స పొందుతుండగా.. మరికొందరు హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

Updated Date - 2021-04-23T09:42:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising