ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని మతాలను సమానంగా చూడాలి: అన్నం వెంకటరమణారెడ్డి

ABN, First Publish Date - 2021-01-15T23:11:21+05:30

జగన్నాధుడికే పంగనామాలు పెట్టగల సమర్థుడు సీఎం జగన్ అని టీడీపీ నేత అన్నం వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ప్రభుత్వం ఏకపక్ష ధోరణి మాని, అన్ని మతాలను సమానంగా చూడాలని అన్నం వెంకటరమణారెడ్డి అన్నారు.  శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్నాథుడికే పంగనామాలు పెట్టగల సమర్థుడు  సీఎం జగన్ అని ఎద్దేవా చేశారు. జగన్  తను చేసిన తప్పులు తెలియకుండా ఉండేందుకు గోపూజ డ్రామాలు  ఆడుతున్నాడన్నారు. ఆలయాలపై దాడులు చేసిన వారిని  పట్టుకోవడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-01-15T23:11:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising