ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభం.. హైకోర్టుకు తెలిపిన సర్కార్

ABN, First Publish Date - 2021-07-09T20:31:02+05:30

ఇప్పటికే ప్రభుత్వ టీచర్లలో 60 శాతం మందికి వ్యాక్సిన్ వేశామని కోర్టుకి నివేదించింది. మిగతా వారికి కూడా వ్యాక్సిన్ వేస్తామని,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు ప్రారంభిస్తున్నట్టు హైకోర్టుకి ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వ టీచర్లలో 60 శాతం మందికి వ్యాక్సిన్ వేశామని కోర్టుకి నివేదించింది. మిగతా వారికి కూడా వ్యాక్సిన్ వేస్తామని, చర్యలు చేపట్టామని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ టీచర్లకు వ్యాక్సినేషన్ వేసిన తర్వాతే పాఠశాలలు తెరవాలని దాఖలైన పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. కౌంటర్ డాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 11కి వాయిదా వేసింది. 

Updated Date - 2021-07-09T20:31:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising