ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవోల జారీలో మ్యాన్యువల్ ప్రక్రియను పునరుద్ధరిస్తోన్న ఏపీ సర్కార్

ABN, First Publish Date - 2021-08-18T00:30:50+05:30

జీవోల జారీలో మ్యాన్యువల్ ప్రక్రియను పునరుద్ధరిస్తోన్న ఏపీ సర్కార్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జీవోల జారీలో మ్యాన్యువల్ ప్రక్రియను ఏపీ సర్కార్ పునరుద్ధరిస్తోంది. ప్రభుత్వ జీవోలు ఆన్‌లైన్‌లో ఉంచకూడదంటూ ఇచ్చిన ఆదేశాల కనుగుణంగా జీవోఐఆర్‌లో మంగళవారం నుంచి జీవోల నిలిపివేతకు నిర్ణయం తీసుకుంది. జీవోలను ఆన్‌లైన్‌లో ఉంచకూడదంటూ సోమవారం తీసుకున్న నిర్ణయానికి కొనసాగింపుగా మరో నోట్‌ను జీఏడీ జారీ చేసింది. ఇకపై ప్రభుత్వంలోని ప్రతి శాఖ ఉత్తర్వుల జారీకి రిజిస్టర్లను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాల శాఖ ముఖ్యకార్యదర్శి రేవు ముత్యాలరాజు పేరుతో నోట్ జారీ అయింది. జీవోఎంఎస్, జీవో ఆర్టీ, జీవోపీ పేరిట మూడు వేర్వేరు రిజిస్టర్లను ప్రతి ప్రభుత్వ శాఖ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా వెల్లడించారు. ఏపీ సచివాలయ మాన్యువల్ 2005 ప్రకారం గతంలో జారీ చేసినట్టుగానే ప్రభుత్వ విభాగాల కార్యదర్శులు 3 రకాల రిజిస్టర్లను ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ ‎ఆదేశించింది. 



Updated Date - 2021-08-18T00:30:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising