ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

APలో ఆ శాఖలు యథాతథం.. G.O జారీ చేసిన ప్రభుత్వం

ABN, First Publish Date - 2021-07-20T00:10:07+05:30

APలో ఆ శాఖలు యథాతథం.. G.O జారీ చేసిన ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖలు యదాతధంగా కొనసాగనున్నాయి. వారం క్రితం ఈ రెండు శాఖలను ఆర్ధిక శాఖ కిందకు చేరుస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిపై ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌లో కథనాలు ప్రసారమయ్యాయి. ఈ జీవో‌ని ప్రభుత్వం సోమవారం అభయన్స్‌లో పెట్టింది. రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులశాఖను రెవిన్యూ పరిధిలోనే ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియకుండా ఈ జీవో జారీ చేశారని అప్పట్లో ప్రచారం జారీ చేసింది. ఈ వివాదంపై దృష్టి సారించిన సీఎం జగన్ మళ్లీ జీవోను అభయన్స్‌లో పెడుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2021-07-20T00:10:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising